6 July, 2026 | 9:39 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

దాతలు ముందుకు రావడం అభినందనీయం

17-05-2025 10:05 PM

ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ..

రాజాపూర్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం శనివారం దాతలు గుర్రంకడి రామ్ లక్ష్మణ్ రూ.51వేలు, మల్లి జంగయ్య రూ.51 వేలు, కావలి విష్ణు రూ.11 వేలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఆలయ నిర్మాణం కోసం విరాళాలు అందించేందుకు మరింత మంది ముందు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, పుల్లారెడ్డి, నర్సింహా మూర్తి, సత్యనారాయణ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింలు, యాదగిరి, శ్రీనివాస్, రెడ్యా నాయక్, శ్రీనివాస్, రాజు, సి.నర్సింలు, కృష్ణయ్య, బాలు, తదితరులు పాల్గొన్నారు.