15 June, 2026 | 9:30 PM

Breaking News

కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •  

సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా జనగాం రాజమల్లు

06-01-2026 05:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఈనెల 4 వరకు జరిగిన సిఐటియు 18వ జాతీయ మహాసభల్లో జిల్లాకు చెందిన జనగాం రాజమల్లు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల సిఐటియు జిల్లా కమిటీ పక్షాన జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో బాధ్యత వహించి జనగాం రాజమల్లు రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఐక్య ఉద్యమాలు చేపట్టాలని, లేబర్ కోడ్స్ రద్దు కోసం, మున్సిపల్ వర్కర్స్ దీర్ఘకాలిక కర్తవ్యాల సాధన కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.