15 June, 2026 | 10:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష భూమి జాతర పోస్టర్ల ఆవిష్కరణ

06-01-2026 05:37 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష భూమి జాతర పోస్టర్ లను ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆవిష్కరించాడు. ఈనెల 11న నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి లో జరిగే 47వ గురు కృప, గురు మిలన్ దినోత్సవ మహాసభ జాతరకు బంజారా సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ ఇంచార్జ్ శ్యాం నాయక్, మాజీ జడ్పిటిసి చారులతా రాథోడ్ తో కలిసి ఆయన పోస్టర్ ఉట్నూర్ లో మంగళవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.