calender_icon.png 15 May, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ‘జీవాళి’ పుస్తకావిష్కరణ

15-05-2025 12:00:00 AM

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, మరువం సాహితీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి మొదటి అంతస్తులోని మినీ హాలులో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ద్వారం దుర్గాప్రసాదరావు రచన ‘జీవాళి’పై చర్చాకార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.