15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రజలకు అందుబాటులో కోమటిరెడ్డి

31-07-2025 01:12 AM

వినతులను స్వీకరించిన మంత్రి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటూ, ఏ సమస్య వచ్చిన నేను న్న అంటు భరోసా ఇస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. బుధారం బంజారాహిల్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి న ప్రజలు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులను మంత్రి ఆదేశించడంతో.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.