13 July, 2026 | 5:16 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం

23-06-2025 05:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుందని ప్రజలు కూడా సహకరించి మత్తు పదార్థాల నియంత్రణ ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. సోమవారం మత్తు పదార్థాల నియంత్రణ వారోత్సవాల పుస్తకం కొని పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో మత్తు పదార్థాల నేతలకు పోలీస్ శాఖ నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తుందని యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి రాకేష్ మీనా సిఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.