17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శబరిమలైకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు..

15-12-2025 05:49 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం నుండి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వాములు బయలుదేరారు. సోమవారం పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మిట్టపల్లి మురళీధర్, సాయిరి మహేందర్  గురు స్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని రైలులో తరలివెళ్లారు. శబరిమలైకి వెళ్లిన వారిలో ఏల్ల శాంతయ్య గురుస్వామి, పల్లెపాటి తిరుపతిరావు గురుస్వామి, పల్లెపాటి ప్రభాకర్ గురుస్వామి, ఎల్లంకి రాజన్న కత్తి స్వామి, రామరావుస్వామి, కన్నెస్వామి హర్షిత్ సాయి స్వామి, రాఘవాచారి స్వామి, అయ్యప్ప దర్శనానికి బయలుదేరి వెళ్లారు.