31 March, 2026 | 2:53 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

నర్మెట్ట ఫ్యాక్టరీలో యంత్రాల ట్రయల్న్

19-09-2025 12:25 AM

నంగునూరు, సెప్టెంబర్ 18:నంగునూరు మండలం నర్మేట లో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాల ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు.మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ హజ్మాన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్యాక్టరీలోని యంత్రాలను పరిశీలించి ట్రైల్ రన్ నిర్వహించారు.

అనంతరం ఫ్యాక్టరీ పురోగతిపై సమీక్షించారు.యంత్రాల పనితీరు పట్ల టి.జి.ఓ.యిల్.ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య సంతృప్తి వెళ్తాం చేశారు.భవిష్యత్తులో ఫ్యాక్టరీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డా. కిరణ్ కుమార్ ఓ.ఎస్.డి,శ్రీకాంత్ రెడ్డి ప్రాజెక్ట్ మేనేజర్, ప్రణేష్ గౌడ్, ప్రి యూనిక్ ఇండియా కంపెనీ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.