6 June, 2026 | 11:47 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

మాధవానంద స్వామి ఆశ్రమ ఏర్పాట్లు పూర్తి చేయాలి

05-11-2025 12:37 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబర్ 4 :సంగారెడ్డి రాంనగర్ రామ్ మందిరంలో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి ఆశ్రమ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాధవానంద స్వా మిని కలిసి ఆశ్రమ ఏర్పాట్లపై చర్చించారు. రామమందిర్ లో మాధవ నంద స్వామి భక్తులతో సత్సంగ్ చేసే ందుకు, భక్తులను కలిసేందుకు వీలు గా తగిన ఏర్పాట్లు చేయాలని రామ్ నగర్ భజన మండలికి జగ్గారెడ్డి సూచించారు.

ఆలయంలో ఆశ్రమం నీటి అవసరాలు తీర్చేలా తక్షణమే బోర్ వేయించి నీటి ట్యాంక్ ఏర్పాటు చేయాలని తెలిపారు.. అనంతరం శ్రీ మాదవానంద స్వామితో కల్సి రామ్ మందిర్ లో ఆశ్రమ పరిసరాలను పరిశీలించి భజన మండలి సభ్యులకు సూచనలు చేశారు. ఆశ్రమంలో నిర్వహించే పూజ కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.