17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బైక్ లారీ ఢీ... వ్యక్తి మృతి

10-05-2025 11:37 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎదురుగా వస్తున్న రెండు వాహనాలైనా అందులో ఒకటి లారీ, వేరొకటి  బైక్ ను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోడీగాం శివార్లో శనివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన గంగుల నర్సాగౌడ్ (55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డి గ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. మోడేగాం శివారులోని రైస్ మిల్ వద్దకు రాగానే బాన్సువాడ వైపు వెళ్తున్న లారీ బాన్సువాడ ఎక్స్ రోడ్డు వైపు వస్తున్న బైకర్ నీ వేగంగా వస్తున్న లారీ, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.