23 June, 2026 | 9:47 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఎల్‌ఓసీ అందజేసిన మర్రి నిరంజన్ రెడ్డి

04-11-2025 12:08 AM

ఇబ్రహీంపట్నం, నవంబర్ 03: అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, మజీద్ పూర్  (పీర్లగూడెం) గ్రామానికి చెందిన మారగోని మనేమ్మ భర్త యాదయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. కాగా మారగోని శ్రీకాంత్ ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.50 లక్షల ఎల్‌ఓసి మంజూరు చేయించి, వారి కుమారుడైన శ్రీకాంత్ కు అందజేయడం జరిగింది.