15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వరకట్నం వేధింపులతో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

19-11-2025 10:46 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని అలీరాజ్ పేట గ్రామంలో వరకట్న వేధింపులతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి. వివరాల్లోకి వెళితే గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సదా ఫ్రీన్ 21 సంవత్సరాలు  ఈ సంవత్సరం మే నెలలో అలీరాజ్ పెట్ గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన మూడు నెలల నుంచి ఇంట్లో వరకట్నం వేధింపులు జరిగాయి. వేధింపులు భరింపలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని అనుమానాస్పదంగా చనిపోయిందని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. భర్త ఫరీద్, అత్త జారీనబి, మామ మహమ్మద్ కలిసి చంపరాని తండ్రి షాబుద్దీన్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు ఎస్సై పేర్కొన్నారు.