15 June, 2026 | 1:13 PM

Breaking News

యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •  

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందజేసిన ఎండీ రజాక్..

18-10-2025 07:45 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో 18, 19, 20 తేదిలలో జరుగుచున్న ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి, క్రీడా పోటీలలో భాగంగా అండర్ 17 సంవత్సరాల బాలికల వాలీబాల్ పోటీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరుపున పాల్గొనుచున్న క్రీడాకారులకు జెడ్పిహెచ్ఎస్, రుద్రంపూర్ పాఠశాల నందు నిర్వహించిన క్యాంపు ముగింపు సభలో పాఠశాల పూర్వ విద్యార్థి, పాఠశాల ముఖ్య సలహాదారుడు అయినటువంటి ఎండీ. రజాక్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ ను అందచేశారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ ను స్పాన్సర్ చేసిన వారు డి.పురుషోత్తం జడ్పీ సీఈఓ, మహబుబబాద్.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. బాలాజీ ,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు , పాఠశాల పూర్వ విద్యార్థి బృందం పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలియచేసారు.