13 April, 2026 | 1:36 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

హెల్త్ క్యాంప్ నిర్వహించిన వైద్యాధికారి జువేరియా

19-09-2025 11:21 PM

నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం కారస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జువేరియ ఆధ్వర్యంలో రేఖ నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని చోక్ల నాయక్ తండలో వైరల్ ఫీవర్, దగ్గు, జరం వస్తున్న విషయం తెలుసుకొని వెంటనే తాండలో క్యాంపు నిర్వహించారు పాఠశాల విద్యార్థులు, తాండవాసులు దాదాపు 40 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందని వైద్యాధికారి జువేరియా  తెలిపారు. విష జ్వరాలు ఉన్నందున త్రాగునీరు వేడి చేసి చల్లార్చి  తాగాలని వారు తెలిపారు. జ్వరాలు వచ్చిన వెంటనే తమకు ఆస్పత్రికి రావాలని ప్రజలకు తెలిపారు.