13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

స్వామివారి సూర్యప్రభ వాహన సేవలో మంత్రి పొన్నం

26-01-2026 03:10 AM

ముకరంపుర ,జనవరి 25,( విజయ క్రాంతి): కరీంనగర్ మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరియు ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహన సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.గతంలో మాజీ మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం దాతలు, పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు