11 April, 2026 | 12:08 PM

Breaking News

సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •  

షేక్‌పేట్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

14-12-2024 12:06 PM

హైదరాబాద్: తెలంగాణ ఉన్న గురుకులాలను శనివారం నాడు మంత్రులు సందర్శించారు. షేక్ పేట గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరును మంత్రి పరిశీలించారు. అటు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండటం గుండుగులపల్లిలోని గురుకుల పాఠశాలలో కామన్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో గురుకులాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి సందర్శించనున్నారు. భూపాలపల్లి జిల్లాలో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు గురుకులాలను సందర్శించనున్నారు.