09-08-2024 01:40:44 PM
హైదరాబాద్: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా బంజారాహిల్స్ లోని ఆదివాసీ భవన్ లో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ట్రైకార్ ఛైర్మెన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలతో మంత్రి సీతక్కకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.