23-08-2025 12:00:00 AM
కరీంనగర్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం బుధవారం అనారో గ్యంతో మృతి చెందారు. శుక్రవారంకరీంనగర్ లోని వారి నివాసంలో ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐ టి,
పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు తదితరులుఉన్నారు.