16 April, 2026 | 6:29 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీఆర్‌ఎస్ పార్టీలో మైనార్టీ నాయకుల చేరిక

29-01-2026 12:57 AM

నాగర్ కర్నూల్ జనవరి 28 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు పరిధిలోని ముస్లిం మైనార్టీలు బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బుధవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో 14వ వా ర్డులో పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతం దిశగా ప్రతి కా ర్యకర్త కట్టుబాటుతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మైనార్టీ విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ విజయానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.