calender_icon.png 23 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

23-05-2025 01:34:41 AM

చేగుంట, మే 22: చేగుంట మండలంలో రుక్మ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న,అంజిరెడ్డి మాతృమూర్తి రత్నమ్మ, మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజి రెడ్డి  బాణాపురం కృష్ణారెడ్డి,డిశ్ రాజు, తదితరులు ఉన్నారు.