calender_icon.png 27 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

25-07-2025 01:04:55 AM

బెజ్జూర్, జూలై24(విజయక్రాంతి): కౌటా ల మండలం తలోడికి చెందిన చాప్లే ఎమ్మా జీ ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెం దారు. వారి కుమారుడు అజయ్ గాయపడ్డాడు. గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థి క సహాయం అందించారు.

పరామర్శించిన వారిలో కౌటాల ఎమ్మార్వో ప్రమోద్, భాజ పా జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండ ల అధ్యక్షులు విజయ్, మాజీ ఎంపిటిసి దుర్గం మోతిరాం తదితరులు ఉన్నారు.