15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్ర స్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి

15-10-2025 12:00 AM

మంచిర్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి సాయి ప్రదీప్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, పీడీ సుదీప్ మంగళ వారం తెలిపారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో మంచిర్యాల రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీఈసీ విద్యార్థి సాయి ప్రదీప్ ప్రతిభ కనబర్చి ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. సాయి ప్రదీప్‌ను కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది అభినందించారు.