17 April, 2026 | 11:55 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

23-05-2025 05:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలోని పాయవాడలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి చెత్త నిర్వాణకు కారణమైతే వారిపై చర్యలు ఉంటాయని శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ తెలిపారు. గురువారం పట్టణంలోని పలు వార్డులను సందర్శించి దోమల నివారణకు దోమల పిచికారి మందులు స్ప్రే చేసి మురికి నీరు నిలవకుండా ఇంటి యజమానులు జాగ్రత్త తీసుకోవాలని తడి చెత్త పొడిచిత్తను ప్రత్యేక బుటీల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది ఉన్నారు.