calender_icon.png 24 May, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కల్యాణం

24-05-2025 12:18:37 AM

మఠంపల్లి మే 23: మఠంపల్లి మండలంలోని  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు శుక్రవారం  శ్రీ స్వామి వారికి  నిత్య కళ్యాణం దేవాలయ అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి వార్లచే శాస్త్రోతముగా  నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో కళ్యాణంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.