calender_icon.png 19 May, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ మల్లురవి ప్రచార రథానికి మైసిగండిలో పూజలు

19-05-2025 12:42:55 AM

కడ్తాల్, మే 18 : కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి ప్రచార రథానికి ఆదివారం అమ్మ వారి ఆలయం ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవహర్ లాల్, యూత్ కాంగ్రెస్ మాజీ  అధ్యక్షులు హీరా సింగ్,  ప్రవీణ్, అమర్,  నెహ్రూ,  తదితరులు పాల్గొన్నారు.