10 May, 2026 | 12:10 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగింపు

09-09-2025 06:48 PM

మానవహారం నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది..

అర్మూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, దత్తారెడ్డి పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ  తదితరులు పాల్గొన్నారు.