23 June, 2026 | 10:25 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

డీసీసీ అధ్యక్ష పదవీ కోసం నాతరి స్వామి దరఖాస్తు

17-10-2025 10:24 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పీ గార్డెన్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎఐసీసీ  పరిశీలకుడు నరేష్ కుమార్ హాజరయ్యారు. నూతనంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్ష పదవికోసం దరఖాస్తు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జెయింట్ కన్వీనర్ నాతరీ స్వామి డిసిసి అధ్యక్ష పదవీ కోసం ఏఐసీసీ పరిశీలకుడికి తమ దరఖాస్తును అందజేశారు. ఔత్సాహికులు  మరి కొందరు కూడా డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకొన్నారు.