15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భారత జాతీయ గేయం “వందే మాతర గీతాన్ని ఆలపించిన అధికారులు.

07-11-2025 10:44 PM

తూప్రాన్,(విజయక్రాంతి): బంకించంద్ర ఛటర్జీ రచించి శుక్రవారం రోజుతో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2025 నవంబర్ 7న ప్రత్యేకంగా రోజుగా జరపాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలలో “వందే మాత్రం” గేయాన్ని పూర్తిగా పాడవలెనని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇందుకుగాను తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో “వందే మాత్రం” గేయాన్ని ఆర్డిఓ జయచంద్ర రెడ్డి తో పాటు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆలపించారు ఇందులో కార్యాలయపు అధికారులు, సిబ్బంది ఉన్నారు.