15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బోడులో ముగిసిన వేసవి శిబిరం..

21-05-2025 10:53 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఈ నెల 5 నుంచి విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమ వివరములు.. ఉదయం 8 గంటలకు ప్రార్ధన, యోగ, టిఫిన్, భరత నాట్యం, దేశ భక్తి శీతల డాన్స్, చిత్రలేఖణం, ఆటలు, క్రామ్స్, చెస్, కోకో, కబడ్డీ పోటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సహంగా పాల్గొన్నారు. 120 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వాలీంటుర్లుగా, మాడే ప్రదీప్, (చిత్రలేఖరా), ఈశాల రవి, డ్యాన్స్ మాస్టర్ పండు, పోరుగంటి, వీరభద్రం, ఎంఈఓ జగన్ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు.