16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

09-10-2025 10:32 PM

మంథని (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలోని మంథని-భూపాలపల్లి ప్రధాన రహదారి నాగేపల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. మంథని మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన ముక్కేర సమ్మయ్య గౌడ్ తన ద్విచక్ర వాహనంపై గ్రామం నుండి అడవి సొమనపల్లి గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన బోలేరా వాహనం ఢీకొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడని సీఐ తెలిపారు.