10 May, 2026 | 11:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దివిస్ వాటర్ సంపులో పడి ఒకరి మృతి

26-07-2025 06:38 PM

వలిగొండ (విజయక్రాంతి): దివిస్ వాటర్ సంపులో పడి ఒకరి మృతి చెందిన సంఘటన వలిగొండ మండలం(Valigonda Mandal)లోని జాలు కాలువ గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వలిగొండ మండలంలోని జాలుకాలువ గ్రామ పరిధిలో గల దివిస్ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టు లేబర్ గా పనిచేస్తున్న కనికంటి వీరేంద్ర చారి అతనితో పాటు ఇతరులు వాటర్ సంప్ లోని మోటార్ పంప్ సెట్ కు మరమ్మతులు చేయడం జరిగిందని భోజన సమయం కావడంతో ఇతరులు వెళ్ళగా వెనకాల వస్తున్న వీరేంద్ర చారి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి సంపులో పడి మృతి చెందాడని తెలిపారు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.