07-11-2025 06:11:30 PM
భైంసా,(విజయక్రాంతి): నర్సాపూర్ మండలం కుంటాల పిఎసిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం గొల్లమాడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ సట్ల గజ్జరం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ భాస్కర్ స్థానిక నాయకులు దీక్షిత్ పటేల్ రైతులు పాల్గొన్నారు