17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సైబర్ క్రైమ్, నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

06-11-2025 10:50 PM

కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ తెలిపారు. గురువారం కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్రిడ్జిపై ప్రయానికులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఇనిగాల వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన, మెసేజ్లు పంపిన వాటికి వెంటనే స్పందించవద్దన్నారు. ఫోన్ లోకి వచ్చే ఓటీలు చెప్పాలంటూ వచ్చే ఫోన్ కాస్పటల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.