13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎస్సీ రిజర్వేషన్ కోరుతూ ఆర్డిఓకు వినతి పత్రం

07-01-2026 08:47 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల ఎంపీటీ స్థానం ఎస్సీ  రిజర్వేషన్ చేయాలని కోరుతూ సిరిసిల్ల ఆర్డిఓ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య, కురుమ రాజయ్య, వార్డు మెంబర్లు మునగ మల్లేశం, మునిగే శంకర్, తక్కల్ల కుశాల్, మల్లారం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గాలకు న్యాయం చేయాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.