18 April, 2026 | 12:11 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

జిల్లా సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టుల ఏర్పాటు

15-05-2025 08:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇటీవల గోవుల అక్రమ రవాణా పెరిగిపోయిందని వస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లా పోలీసులు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా వాహనాలను తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. గురువారం కంబాలపల్లి పరిధిలో మరో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సదవయ్య ఎస్సై దీపిక ప్రొఫెషనరీ ఎస్సై నరేష్ హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుళ్లు విజయ్, బాలరాజు, సోమమల్లు, సురేష్ పాల్గొన్నారు.