18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశం

13-05-2025 01:28 AM

భారత్ డీజీఎంవోల చర్చల్లో వ్యవహరించాల్సిన తీరుపై సమీక్ష

న్యూఢిల్లీ, మే 12: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్‌చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. భారత్ కాల్పుల విరమణ, పాక్ ఉల్లంఘన..తదితర అంశాలతో పాటు భారత్ డీజీఎంవో(డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) చర్చల్లో ఏం మాట్లాడాలో..ఎలా వ్యవహరించాలో సమీక్షించారు.