calender_icon.png 5 September, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతిమ సంస్కారాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత

03-09-2025 01:37:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చాకపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్య కారణంతో వికలాంగుడు ఇప్ప నరేష్ మృతి చెందారు. మృతుని దహన సంస్కారాల కోసం అంబేద్కర్ స్నేహ సంఘం(Ambedkar Friends Association) గౌరవ అధ్యక్షులు ముడిమడుగుల శంకర్ రూ. 5 వేలను బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, ఇప్ప రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.