1 July, 2026 | 6:34 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

పంజాబ్ కింగ్స్ ఘన విజయం

04-05-2025 11:28 PM

పంజాబ్: ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా జరిగినా మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)పై పంజాబ్ కింగ్స్(Punjab Kings) 37 పరుగుల తేడాతో సునాయాసంగా గెలిచింది. 237 భారీ టార్గెట్ తో వచ్చిన లక్నో... టాప్ ఆర్డర్ త్వరత్వరగా కొల్పోవడంతో 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టంతో 199 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బడోని (74), అబ్దుల్ సమద్ (45) పరుగులు చేశారు.  

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (91), శ్రేయస్ అయ్యర్ (45), జోష్ ఇంగ్లిస్ (30), శశాంక్ సింగ్ (33), స్టాయినిస్ (15), నేహల్ వధేరా (16) బౌండరీలతో విరుచుకుపడ్డారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్ 2, దిగ్వేశ్ సింగ్ రాఠీ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.