calender_icon.png 25 October, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ఎండిఏ నిధులతో వేగంగా రా చెరువు సుందరీకరుణ పనులు

24-10-2025 11:13:33 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని రా చెరువు సుందరీ  కరణకు హెచ్ఎండి ఏ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రా చెరువు సుందరీకరణకు సహకరించినటువంటి ఇన్చార్జి మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర  వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.