23 June, 2026 | 11:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

హెచ్ఎండిఏ నిధులతో వేగంగా రా చెరువు సుందరీకరుణ పనులు

24-10-2025 11:13 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని రా చెరువు సుందరీ  కరణకు హెచ్ఎండి ఏ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రా చెరువు సుందరీకరణకు సహకరించినటువంటి ఇన్చార్జి మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర  వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.