17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

టేకులపల్లిలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు

21-05-2025 10:18 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. బోడు రోడ్ సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యానాయక్, ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, వాంకుడోత్ పుణ్యా, బానోత్ బద్రు, లక్ష్మయ్య, సంజయ్, మధురెడ్డి, సర్ధార్, రవీందర్ సింగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.