13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆర్సీబీ ధనాధన్

13-01-2026 12:00 AM

యూపీకి మరో ఓటమి 

నవీ ముంబై , జనవరి 12: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెం గళూరు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యూపీ వారియర్స్‌పై ఘన విజ యం సాధించింది. యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ,. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది. చేజింగ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. ఓపెనర్లు గ్రీస్ హ్యారిస్ (85), స్మ్రతి మందాన(47) రెచ్చిపోయారు. యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఆర్సీబీ కేవలం పన్నెండు ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. అటు యూపీ వారియర్స్ కు ఇది రెండో ఓటమి.