15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 08:55 PM

బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్‌లో ఘనంగా నిర్వహణ

సనత్‌నగర్,(విజయక్రాంతి): 77వ గణతంత్ర వేడుకలు బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద బీజేపీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు దయానంద్, మూల రవీందర్, నర్సింగ్ రావు, కన్నూరి క్రాంతికుమార్, కన్నూరి చంద్రకుమార్, హృషికేష్, మామాజీ, ఆకుల మహేష్ కుమార్, సుమన్ కుమార్, రజనీష్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, సివి శ్రీనివాస్, మిధులు రాజ, వరప్రసాద్ చారీ, రవిశంకర్, విశ్వనాధ్ రెడ్డి, ఫణిమాల, వంశీ కృష్ణ, బొజ్జ మల్లయ్య, మల్లికార్జున్ గౌడ్, స్వప్న గుప్తా, అశ్విని, శంకర్ వనమాల, చినమ్మ, లక్ష్మి మహిళా నాయకులు తదితరులు పాల్గొని వి