17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మేడారం జాతరపై పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ

28-01-2026 12:25 AM

ఖైరతాబాద్, జనవరి 2౭ (విజయక్రాంతి): ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరలో సంస్కృతి, ప్రజల విశ్వా సం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై  పరిశోధ న చేసిగ్రంథంను రచించినట్లు డాక్టర్ మల్లికార్జున నాయక్ వదితె తెలిపారు. 2018- వరకు ఫీల్డ్ వర్క్ చేసి పరిపాలనా రికార్డులు, మౌఖిక చరిత్రలు, విధానపరమైన అధ్యయనాల ఆధారంగా ఈ గ్రంథం రూపొందించి నట్లు వెల్లడించారు.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ గ్రంథాన్ని  ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథకర్త డాక్టర్ మల్లికార్జున నాయక్ వదితెతోపాటు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి. బాలకృష్ణారెడ్డి, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్‌చైర్మన్ వై.ఎల్. శ్రీనివాస్, లోక్‌సత్తా పార్టీ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ్, ఓయూ డీన్ బీ.సుధాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం జాతర మతపరమైన ఉత్సవంగా మాత్రమే కాదని, నైతిక విలువలు, ప్రజాకేంద్రీకృత పాలనా విధానాలు, గిరిజన జీవనతత్వం ఆధారంగా పనిచేసే సమగ్ర సా మాజిక వ్యవస్థగా లోతుగా విశ్లేషిస్తుందన్నారు.