6 July, 2026 | 4:02 PM

Breaking News

సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •  

సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశం

26-05-2025 08:24 PM

ఇల్లెందు (విజయక్రాంతి): జూన్ 2న జెకె కాలనీలోని బ్లాక్ డైమండ్ స్టేడియం నందు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సేవా అధ్యక్షురాలు వి.రమ తెలిపారు. సోమవారం సింగరేణి సేవా సమితి సభ్యులతో వై.సి.ఓ.ఎ క్లబ్ నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ... జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా సింగరేణి యాజమాన్యం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా స్టాల్స్, తెలంగాణ పరుగు  మొదలగు వాటిలో సేవా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, సేవా కార్యదర్శి సులక్షణ  ఇతర సేవా సమితి సభ్యులు, సింగరేణి స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.