24 August, 2026 | 9:54 PM

Breaking News

గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •  

జై బీమ్ యూత్ ఆధ్వర్యంలో బియ్యం అందజేత

12-07-2025 03:26 PM

నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల పరిధిలోని మిరియాల గ్రామానికి చెందిన ఇరుగు ఉప్పలమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మృతిని కుటుంబాన్ని శనివారం జై భీమ యూత్ సభ్యులు పరామర్శించి ఆ కుటుంబానికి ఒక కింటా బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుపేదలు ఎవరైనా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు తమ వంతు సాయం అందింస్తామని వారు తెలిపారు.