2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

కామారెడ్డి జాతీయ రహదారిపై దారి దోపిడీ

12-07-2025 09:52 AM
  1. ట్రక్కు నుంచి రూ. 10 లక్షల సెల్ ఫోన్లు చోరీ
  2. ట్రక్కులో వెనుకవైపు డబ్బాలు మాయం
  3. సెల్ ఫోన్లు ఉన్న డబ్బాలు మాయం

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై(Kamareddy National Highway) భారీ దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ అయ్యారు. సెల్ ఫోన్ల లోడుతో వెళ్తూ ట్రేకియాల్ వద్ద విశ్రాంతి కోసం ట్రక్కు డ్రైవర్ ఆగాడు. కాసేపటి తర్వాత చూస్తే ట్రక్కులో వెనుకవైపు డబ్బాలు మాయం అయ్యాయి. సెల్ ఫోన్లు ఉన్న డబ్బాలు మాయంపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.