calender_icon.png 13 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 2 లక్షల చెక్కు అందజేత

13-05-2025 01:01:46 AM

నిజామాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పీఎం జె జె బి వై పథకం క్రింద రూ.2.00 లక్షల క్లెయిమ్ను నామినీ పంతుల అమృత కు ఎస్బిఐ మేనేజర్  చేశారు.  ఈ కార్యక్రమం సోమవారం నిజామాబాద్ లోని ఎస్బిఐ వినాయక్ నగర్ బ్రాంచ్లో వహించారు.

ఈ సందర్భంగా ఎస్బిఐ నాయక్ నగర్ బావి బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, సర్వీస్ మేనేజర్ శ్రీమతి రాఘ సుధ, చార్జ్ ఇన్చార్జ్ శ్రీమతి శాంత కుమారి తో పాటు ఇతర బ్యాంకు బ్యాంకు సిబ్బంది ఇతర  సభ్యులు హాజరయ్యారు.