17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భద్రాద్రి ప్రముఖులచే సర్దార్ గలగం వెంగళరావు జయంతి వేడుకలు

04-05-2025 08:57 PM

భద్రాచలం (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి సర్దార్ జలగం వెంగళరావు జయంతి సందర్భంగా ఆదివారం భద్రాచలం చెందిన పట్టణ ప్రముఖులు సారపాకలోని వెంగళరావు విగ్రహానికి పూలమాలలతో జయంతి వేడుకలు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందంటే అది సర్దార్ వెంగళరావు కృషి వలనే సాధ్యమైందని ఉన్నారు. సార్ పాకలోని బిపిఎల్ గాని పాల్వంచలోని వివిధ ఫ్యాక్టరీలు ఆయన హయాంలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీనియర్ న్యాయవాది పీవీ రమణ రావు, న్యాయవాదులు రామంస, అక్తర్, రాము తదితరులు పాల్గొన్నారు.