17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హామీ నిలబెట్టుకుంటున్న సర్పంచ్ కావటి సుధాకర్

05-01-2026 12:42 AM

తరిగొప్పుల, జనవరి 4 (విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ పరిధిలో గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఊర గుట్ట కింద త్రాగునీరు కోసం పైపులైను పనులు ఆదివారం రోజున సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పరశురాములు, ఖాత సందీప్, విజయలక్ష్మి, వార్డ్ నెంబర్ పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.