22 April, 2026 | 2:57 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

జిల్లాలో మరో రెండు రోజులపాటు పాఠశాలలు బంద్

28-08-2025 07:15 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలు కళాశాలలు బంద్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు(District Education Officer Raju) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు 29, 30 తేదీలలో బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వర్షాలు భారీగా ఉండడంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.